Home వార్తలుఖమ్మం కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్…

కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్…

by VRM Media
0 comments

|| కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్…

అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు.

  • స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం ప్రారంభం కానుంది.
    అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు సునీతా విలియమ్స్ భూమ్మీద ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది…vrm media
2,842 Views

You may also like

Leave a Comment