Home ఎంటర్‌టెయిన్మెంట్ మే 23 న థియేటర్లకు ‘వైభవం’ – VRM MEDIA

మే 23 న థియేటర్లకు ‘వైభవం’ – VRM MEDIA

by VRM Media
0 comments
మే 23 న థియేటర్లకు 'వైభవం'


నూతన నిర్మాణ సంస్థ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న ‘వైభవం’ చిత్రం ‘చిత్రం 23, 2025 న థియేటర్లలో విడుదలకు. రుత్విక్, ఇక్రా ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయం కానున్న ఈ చిత్రంలో ఒక ఒక ప్రత్యేక కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేయబడిన చేయబడిన మంది నటులు ఇతర పాత్రల్లో.

ఇటీవలే సెన్సార్ సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ కు సెన్సార్ బోర్డ్ నుండి ఇటీవల కాలంలో అరుదైపోయిన క్లీన్ u సర్టిఫికెట్ సర్టిఫికెట్. ఇదివరకే విడుదలైన రెండు రెండు పాటలకీ ప్రేక్షలుల నుండి విశేష స్పందన లభించిందని మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం. మంచి సినిమాలని ఆదరిచడంలో ఆదరిచడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారన్న సంగతి మరోసారి ఈ ఈ నిరూపితమవుతుందని దర్శకుడు సాత్విక్.

2,877 Views

You may also like

Leave a Comment