తక్కువలు గ్రామంలోనిzpHs హై స్కూల్ కు ప్రతిరోజు బస్సు సౌకర్యం ద్వారా అనేక మంది విద్యార్థులు ముఖ్యంగా బాలికలు పాఠశాలకు చేరుకుంటున్నారు అయితే ఇటీవల బస్సు నిర్ణీత సమయానికి రాకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గౌరవ రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి దృష్టికి ఏ నాగముని రెడ్డి తీసుకెళ్లగా వెంటనే మంత్రి డిపో మేనేజర్ ను సంప్రదించి తగిన ఆదేశాలు జారీ చేశారు