సిద్ధవటం మండలం జరిగాయి, ముందుగా పార్లిమెంట్ కార్యదర్శి అండ్లురి నాగముని రెడ్డి, సర్పంచ్ లక్ష్మి దేవి, గారి చేతుల మీదగా జండా వందనం కార్యక్రమం, తర్వాత ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 3 విషయాలు గురించి చేర్చినడం జరిగింది, అవి
గ్రామ పంచాయతీ లో సోలార్ పలకల వినియోగం గురించి
గ్రామ పంచాయతీ లో పశు సంవత్సరా శాఖ అభివృద్ధి గురించి l
గ్రామ పంచాయతీ ని ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చి దిద్దడం గురించి చేర్చించడం జరిగింది. ఇందులో భాగంగా వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి నాగ లింగ రెడ్డి, పంచాయతీ సిబ్బంది, మరియు ప్రజలు పాల్గొన్నారు