ఆగస్టు 18,2025 VRM మీడియా ప్రదినిది చంద్రయ్య మేసినేని
కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం లోని ఎన్టీఆర్ సాగర్ చెలిమల ప్రాజెక్టు నుండి 1ర మైనర్ కాల్వ ఏదుల పాడ్ చిన్న హరిడి పల్లి గ్రామ రైతుల వరకు కాల్వ ముగింపు చెలిమల నుండి ఏదుల పాడ్ మధ్యల కాల్వ తెగి పోవడంతో రైతులకు నాట్లు వేచే సమయంలో ఆందో లనకు గురౌ తున్నారని, రైతులు అందరు కల్చి ఈ విషయం ఫై ఇరిగేషన్ అది కారులకు ఇంతకు ముందే పిర్యాదు చేయడంతో కాల్వ వద్దకు వచ్చి పరి చీలించారు, కానీ నేటి వరకు ఎ లాంటి మరమ్మతు పనులు చేపట్టలేదని ఇప్పుడైనా అధికారులు పట్టించు కొని కాల్వ మారమ్మత్తు పనులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు.