Home Uncategorized గొల్లపల్లి కబ్జాకు గురైన కొండలపై ఉక్కు పాదం మోపిన VMT. MRO. దామోదర్ రెడ్డి

గొల్లపల్లి కబ్జాకు గురైన కొండలపై ఉక్కు పాదం మోపిన VMT. MRO. దామోదర్ రెడ్డి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 14

మేజర్ పంచాయతీ ఒంటిమిట్ట మండలం.
ఒంటిమిట్ట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 78 నందు ఉన్న 510.14 ఎకరాల్లో కొండ ప్రాంతంలో ఉన్న 40ఎకరాల భూమిని కొంతమంది భూ బకాసురులు హిటాచీలు. జెసిపిలు ఉపయోగించి వారికి ఎవరు అడ్డు చెప్పేవారు లేక కొండలను సైతం పిండి చేసి వారి స్వలాభాలకు భూములుగా తయారుచేసి ముళ్ళ కంచెలను సైతం ఏర్పాటు చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుసుకున్న రెవెన్యూ అధికారి దామోదర్ రెడ్డివెంటనే స్పందించి ఒంటిమిట్ట మండలం గొల్లపల్లిలో భూ కబ్జాకు గురి అయిన కంచెలను తొలగించామని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

2,820 Views

You may also like

Leave a Comment