ఒంటిమిట్ట మండలంలోని ముంపుకు గురైన పెన్న పేరూరును ఎంపీడీవో సుజాతమ్మ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పెన్నా పేరురు గ్రామముతో పాటు పెన్నా నది తీర ప్రాంతంలో ఉండే గ్రామ ప్రజలు జాగ్రత్తలు వహించాలి అన్నారు. పంచాయతీ కార్యదర్శి. సర్పంచుకు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ పరిమళ.గ్రామ సర్పంచ్ బి లక్ష్మీ నరసయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి సచివాలయ Da దీపిక పెన్న పేరూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.