ఒంటిమిట్ట కోదండ.రామయ్యదర్శనార్థమై. శనివారం నాడుసకుటుంబ సమేతంగా దర్శించుకుని, సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ పాక సురేష్ వీరికి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ వేద పండితులు . దర్శనానంతరం రంగమండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ చరిత్ర గురించి పురాతన శిల్ప సంపద గురించి వారి కుటుంబ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు .