ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం రీజనల్ కో- ఆర్డినేటర్శ్రీమతి A.అరుణ కుమారి గారు ఆకస్మికంగా సందర్శించారు.విద్యార్థులతో కలిసి కళాశాలలో అందించే సదుపాయాలు ఎలా ఉన్నాయి. పరీక్ష సమయంలో & చలి కాలంలో…
ఖమ్మం
-
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
ఈరోజు సేవాలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
by VRM Mediaby VRM Mediaఈరోజు సేవాలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బి రెడ్డి నాయక్ సార్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానించడం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ సేవాలాల్…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన కార్యవర్గాన్ని ఈరోజు హైదరాబాద్లో ప్రకటించారు.
by VRM Mediaby VRM Mediaహైదరాబాద్, అక్టోబర్ 24, 2025:తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాన్ని ఈరోజు హైదరాబాద్లో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన బాధ్యులు సంస్థ ఆశయాలు, లక్ష్యాల సాధన…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
కర్నూలు బస్సు దుర్ఘటన.. మృత్యుంజయుడి గా సత్తుపల్లి వాసి
by VRM Mediaby VRM Mediaకర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కాగా, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన మన్నేపల్లి సత్యనారాయణ మృత్యుంజయుడి గా బయటపడ్డాడు. హైదరాబాద్లోని DRDOలో పనిచేస్తున్న సత్యనారాయణ, ఆఫీస్ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన…
-
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ కల్లూరు మండల పరిధిలోని ముచ్చవరం గ్రామపంచాయతీలో డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగాo నీరజ చౌదరి, కల్లూరు…
-
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ కల్లూరు మండలం పరిధిలోని లింగాల గ్రామపంచాయతీలో డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రారంభించిన ఎమ్మార్వో పులి సాంబశివుడు, మరియు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా చౌదరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు,…
-
Vrm media ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్:అక్టోబర్ 24బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత శనివారం…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
కావేరీ బస్సు ప్రమాదంలో.. యాదాద్రికి చెందిన యువతి మృతి
by VRM Mediaby VRM Mediaబెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష అనే యువతి దీపావళి పండుగ సందర్భంగా.. సొంతూరుకు వచ్చిన అనూష బెంగళూరు వెళ్లేందుకు రాత్రి ఖైరతాబాద్లో బస్సు ఎక్కిన అనూష ప్రమాదంలో సజీవదహనం.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బంధువులు
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
📰 తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం ప్రారంభం
by VRM Mediaby VRM MediaVrm media హైదరాబాద్:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ నెల 25వ తేదీ నుండి “జనం బాట” పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 4 నెలలపాటు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కొనసాగనుంది. ప్రతి…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
తెలంగాణలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు
by VRM Mediaby VRM MediaVrm Media ప్రతినిధి హైదరాబాద్:అక్టోబర్ 22తెలంగాణలో రవాణాశాఖ చెక్పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ చెక్ పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ లను తక్షణమే ఎత్తివేయాలని రవాణా శాఖ కమిషన్…