ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)కి పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)ని మర్యాదపూర్వకంగా కలిశారు.…
Tag: