Home అంతర్జాతీయ నేడు భారత్ మధ్య మూడో టి20.. తీవ్ర ఒత్తిడిలో ఆ జట్టు -VRM MEDIA

నేడు భారత్ మధ్య మూడో టి20.. తీవ్ర ఒత్తిడిలో ఆ జట్టు -VRM MEDIA

by VRM Media
0 comments
నేడు భారత్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మధ్య మూడో 20 .. తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ జట్టు జట్టు


భారత్ – భారత్ మధ్య మూడో టి20 మంగళవారం జరగనుంది. రాజ్‌కోట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో మొదటి జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే ముగిసిన రెండు టీ20 మ్యాచ్‌లను భారత జట్టు గెలుచుకుంది. మూడో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్ కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత్ మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. రాజ్ కోట్ లోను ఇదే ఊపును కొనసాగించాలని యువ భారత్ జట్టు కోరుకుంటోంది. మరోవైపు జట్టు తీవ్ర ఒత్తిడిలో మూడో టి20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. మొదటి రెండు టి20 మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో టి20లో విజయం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చూస్తున్నారు. అయితే భారత జట్టు మాత్రం యువ సారధి సూర్య కుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతోంది. జట్టు విజయాలు సాధిస్తున్నప్పటికీ సూర్య కుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ముగిసిన 17 ఇన్నింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ 26.81 సగటుతో 429 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్‌కోట్‌లో అయినా సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజు సాన్సన్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లోను షార్ట్ బాల్స్ కు పెవిలియన్ బాట పట్టాడు. సంజు సాంసన్ బ్యాట్ నుంచి పరుగులు వస్తే మాత్రం భారత జట్టుకు తిరిగి ఉండదని యాజమాన్యం భావిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉండటం భారత జట్టుకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో మ్యాచ్ కు దూరం కాగా.. మూడో 20లో శివమ్ దూబే, రామన్ దీప్ సింగ్ ను తొలి గట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రాజ్‌కోట్ పిక్స్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీగా పరుగులు వస్తాయి.

మరోవైపు జట్టు పరిస్థితి అద్వానంగా తయారైంది. జట్టులో స్టార్లు, హిట్టర్లు ఈ సిరీస్‌లో జట్టును ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో కెప్టెన్ జోస్ బట్లర్ మిగిలారు ఘోరంగా విఫలమయ్యారు. రాజ్‌కోట్‌లో అయినా కీలకమైన రాణి అన్న ఆశతో ఆ జట్టు యాజమాన్యం ఉంది. ఇటుటింగ్, అటు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రాజ్‌కోట్ మైదానంలో భారత జట్టుకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఇక్కడ ఆడిన 20 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో భారత జట్టు విజయాన్ని సాధించింది.

అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment