VRM మీడియా న్యూస్ రిపోర్టర్ లక్ష్మయ్య సత్తుపల్లి ఖమ్మం జిల్లా 8/7/25 న
08-07-25(మంగళవారం )- సత్తుపల్లి పట్టణం- మెయిన్ రోడ్- దివంగత నేత, అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానియుడి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా,యూత్, NSUI నాయకులు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, నాయకులు పాల్గొన్నారు…