9

పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ,దేవారం గ్రామస్తుడు మల్లిమొగ్గల శ్రీను అనారోగ్యంతో మరణించిన,కుటుంబానికి 50 కేజీలు బియ్యం,5000/-రూపాయలు ఆర్థిక సాయం చేసిన శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర .ఈ కార్యక్రమంలో దేవారం గ్రామస్తులు తెల్లం కమన్న దొర,మడకం మోహన్రావు దొర,తిక్కిశెట్టి సత్యనారాయణ(సతీష్),తిక్కిశెట్టి నాగేశ్వరావు,నార ఆంజినేయులు,నాగశెట్టి హనుమంత్,మల్లిమొగ్గల పెద్ద పాల్గొన్నారు.

2,811 Views