
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
మన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కారుణ్య మరణం (Passive Euthanasia)పొందేలా వీలు కల్పిస్తూ దేశంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రకారం ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో తీవ్ర-మైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊర ట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు నుండికనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేక చికిత్సల పేరుతో నానా ఇబ్బందులు ప డే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊర ట కల్పించనుంది.
అవసాన దశలో ఉన్న రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణాల అవకాశాలను కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత ఉన్నతులాధికారులతో చర్చించి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా వైద్యాధికారుల స్వయం నిర్ణయను గౌరవిస్తూ చికిత్స నందించే వైద్యులు, కారుణ్య మరణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రోగుల కుటుంబీకులకు చరట్ట పరమైన రక్షణ లభిస్తుంది. ఎటువంటి అవకతవకలకు వీలులేకుండా ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మరియు స్థాయి జిల్లా డిఎంహెచ్వోలను ప్రభుత్వం బాధ్యులను చేసింది.

1) వ్యాధితో బాధపడ్డ రోగి ఎటువంటి నిర్బంధానికి గురికాకుండా, పూర్తి చేతనవస్థలో ఉండి, స్వతంత్రంగా, ఇద్దరు సాక్షుల సమాక్షంలో ఇక ముందు తనకందించాల్సిన చికిత్సపై పరిస్థితులకనుగుణంగా తగు నిర్ణయం తీసుకునే గార్డియన్ను డైరెక్ట్ చేయవచ్చు. దీనిని నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాలి.
2) చికిత్సకు లొంగక అవసాన దశకు చేరిన రోగి పరిస్థితిని చికిత్సనందిస్తున్న వైద్య వైద్యులు పరీక్షించి ఎడ్వాన్స్ డైరెక్టక్లో పొందుపరచిన నిర్ణయాన్ని అందులో సూచించిన గార్డియన్ కు తెలియజేసి, కొనసాగుతున్న చికిత్సను ఆపివేయడం ఉత్తమణమ వివరించాలి. ఇతరుల విషయంలో చికిత్సను ప్రారంభించడం నిష్ప్రయోజమని భావిస్తే ఆ విషయాన్ని గార్డియన్కు తెలపాలి.
3) అట్టి పరిస్థితుల్లో చికిత్సనందిస్తున్న ఆసుపత్రివారు అవసన దశలో ఉన్న రోగి పరిస్థితిని పరిశీలించేందుకు, చికిత్సనందిస్తున్న వైద్యునితో పాటు 5 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన మరో ఇద్దరు వైద్యులయాన్ని ప్రైమరీ మెడికథల్ బోర్డును ఏర్పాటు చేసి 48 గంటల్లో ప్రాక్టీస్ చేయాలి.
4) రోగికి చికిత్స’నందించడడం నిష్ప్రయోజ’నమ’ని ప్రైమరీ మెడికల్ బోర్డు నిరూపణ వైద్యే సదరుడు, డిఎంహెచ్ఓ మరియు చికిత్సతో సంబంధంలేని మరో ఇద్దరు వైద్యులతో కూడిన సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి.
5) ఈ రెండు మెడికల్ బోర్డుల అభిప్రాయాలను, గార్డియన్ సమ్మతిని ఆసుపత్రివారు చికిత్సను ఆపివేసే ముందు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కు తెలియజేయాలి.
6) సెకండరీ మెడికల్ బోర్డు రోగికి చికిత్సను ఆపివేయడానికి అంగీకరించనపుడు రోగి సూచించిన గార్డియన్ హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టు 20 ఏళ్ల అనుభ వంగల వైద్యులతో స్వ తంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.
7) అవసాన దశలో ఉన్న రోగి ముందస్తుగా ‘ఎడ్వాన్స్డ్ డైరెక్ట్వ్’ను ఇవ్వని పరిస్థితులలో రోగి పరిస్థితిని సంబంధిత డాక్టర్ ఆసుపత్రివారికి తెలియజేస్తే, వారు ప్రైమమెడికల్ బోర్డును ఏర్పాటు చేసి రోగికి సంబంధించిన వారితో చికిత్సని ఆపివేయడం లేదా ఆపివేయడం ప్రారంభించండి క్షుణ్ణంగా వివరించి వాటిని రాతపూర్వకంగా పొందుపరుస్తారు. అనంతరం సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తారు. భిన్నాభిప్రాయాలు ఎదురైతే రోగి సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.

8) చివరిగా రోగికి లైఫ్ సపోర్టును తొలగిస్తే ఆ సంగతిని సంబంధిత మేజిస్ట్రేట్ హైకోర్టుకు తెలియపర్చాలి.
9) ఈ ప్రక్రియకు సంబంధించిన రికార్డుల్ని రోగి మరణానంతరం మూడేళ్ల వరకు భద్రపర్చాలి.
కారుణ్య మరణాలకు వీలు కల్పించే ఈ ప్రక్రియను అత్యంత పటిష్టంగా పర్యవేక్షించాలని, ఏ దశలోనూ పొరపాటు జరక్కుండా తగు చార్యలు తీసుకోవలని సంబంధిత అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధారణ చేస్తున్నారు.