

సాయి పల్లవి(Sai pallavi),అమీర్ ఖాన్(Aamir Khan)కుమారుడు జునైద్ ఖాన్(JUnaid Khan)ఈ నెల 1న ‘ఏక్ దిన్'(Ek Din)తో థియేటర్స్ ల్యాండ్ అయ్యారు. డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోగా కనీస కల్లెక్షన్స్ కి కూడా రాబట్టలేకపోతుంది. ఈ విషయంపై ట్రేడ్ వర్గాల వారు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం పరాజయం గురించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ ప్రీమియర్ షో చూసిన తర్వాత ‘ఏక్ దిన్ లోని క్యారక్టర్ కి సరిపోలేదని అనిపించింది. ఇదే విషయాన్నీ అమీర్ సార్ తో చెప్పాను. ఆ క్యారక్టర్ కి నన్ను కాకుండా చురుగ్గా, హుషారుగా ఉండే అమ్మాయిని ఎంపిక చేసింది. అలాంటి నటి అయితే ఆ క్యారక్టర్ కి న్యాయం చేస్తే వాళ్ళని చెప్పానని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
ఇంకా చదవండి: నాని: నాని ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ అగ్ర హీరో ప్రాజెక్ట్ నే కారణమా!
సాయి పల్లవి ప్రస్తుతం రామాయణంలో సీతమ్మ తల్లిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఏక్ దిన్ హిందీలో తొలి మూవీ. అమీర్ ఖాన్ నే నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించాడు.