ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ రావు గారి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు గారి కుమారుడు, జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు