రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఘనంగా జరిగిన దుళ్ళ వారి రజస్వల వేడుకలో పాల్గొని దుళ్ళ శ్రీనివాస్ గారి కుమార్తెలను ఆశీర్వదించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.
వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.